Home » BENGALURU
ఇంట్లో భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను తస్కరించి సీసీటీవీ టెక్నీషియన్, దంపతులను బ్లాక్ మెయిల్ చేయసాగాడు. విసిగిపోయిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) 833చెట్లు నరికేయనున్నట్లు పబ్లిక్ కన్సల్టేషన్ కు తెచ్చింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వృత్తి రీత్యా టీచర్ అయిన ఓ మహిళకు రూ.కోటి ఇస్తానంటూ నమ్మబలికి భారీగా డబ్బు దోచుకున్నాడో వ్యక్తి. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తన వద్ద ఉన్న 1947వ సంవత్సరం రూపాయి కాయిన్ అమ్ముతానని సదరు టీచర్ పెట్టారు.
చదివింది ఇంజనీరింగ్. కానీ చేసేది గంజాయి వ్యాపారం. ఇద్దరు ప్రేమికులు గంజాయి దందాకు బెంగళూరు వేదికైంది. పక్కా ప్లాన్ వేసిన పోలీసులు గంజాయి వ్యాపారం చేసే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జంటను గుట్టు రట్టు చేశారు.
ఉబెర్ మంచి న్యూస్ వినిపించింది. ఔత్సాహిక ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఈ సంస్థ. బెంగళూరు, హైదరాబాద్ లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజనీరింగ్, ఉత్పత్తి కార్యాకలాపాలను విస్తరించేందుకు 250 మంది ఇంజనీర్లను
లండన్కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ (QS) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకులను బుధవారం ప్రకటించింది.
ఎక్స్ రేను ఉపయోగించి..కరోనా నిర్ధారణ చేసే టెక్నాలజీని బెంగళూరుకు చెందిన ఆర్ట్ కార్ట్ అనే స్టార్టప్ అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీని ‘ఎక్స్రేసేతు’ అని పిలుస్తున్నారు.
కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు.
బెంగళూరు నగరంలో ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. గంటపాటు ఉన్న ఈ దృశ్యం నగర వాసులను ఆశ్చర్యచకితులను చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
బెంగళూరులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6వేలమంది కరోనా పేషెంట్లు కనిపించకుండాపోయారు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.