Home » BENGALURU
Telangana MLAs Involved in Drugs case ? : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో �
బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
illegal affair with married woman : 35 ఏళ్ల వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడో 23 ఏళ్ల యువకుడు. ఆవిషయం తెలిసిన ఆమె ఇంటి చుట్టు పక్కలవారు అతడ్ని బ్లాక్ మెయిల్ చేయసాగారు.వారు అడిగినంత డబ్బు ఇచ్చినప్పటికీ వారి వేధింపులు ఆగకపోయేసరికి ఆయువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన
police arrest four for kidnap rescue student : బెంగళూరులో నర్సింగ్ విద్యార్థి కిడ్నాప్ అయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కిడ్నాపర్లు రూ. 2 కోట్ల డిమాండ్ చేశారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించటంతో వెంటనే రంగంలోకి దిగి కేవలం ఏడు గంటల్లోనే కిడ్నాపర్ల ఆట కట్టించారు. కర్ణాటక రా�
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు అన్నట్లు....ఉద్యోగం లేదు, బతకటానికి కష్టంగా ఉందని అడిగితే.. ఉద్యోగం చూపించిన వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుధ్దుడు. విషయం తెలుసుకున్న భర్త షాక్ కు గురై భార్య ప్రియుడ్ని హతమార్చిన ఘటన బెంగు�
కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
wife brutally killed her husband, with contract killers : మానవ సంబంధాలన్నీ మనీ బంధాలై పోతున్న ఈ రోజుల్లో ఆస్తికోసం భార్య, కొడుకు కలిసి సుపారీ ఇచ్చి భర్తను హత్యచేయించిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. బెంగుళూరు వైట్ ఫీల్డ్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే గుంజూరుకు చెందిన సుబ�
తనపై డెలివరీ బాయ్ దాడి చేసినట్లు ఓ యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
bengaluru police served notice to hero tanish for drugs case : శాండల్ ఉడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కర్ణాటకలో ఇటీవల సంచలనంసృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలని హీరో తనీష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం మార్చి13న జరిగే విచారణకు హజరవ్వాలను తనీష్ తో పాటు మరో అ�
అయిదేళ్లపాటు ప్రేమించుకుని ఇంట్లో పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకున్న ప్రేమజంట. ఇంతలో ఏమైందో ఏమో పెళ్లైన మూడోరోజ నుంచి భర్త కనిపించకుండా పోయేసరికి ఆ యువతి తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించింది.