-
Home » between
between
ఏపీ సర్కార్, ఎస్ఈసీకి మధ్య ‘పంచాయతీ’ వివాదం..ఎన్నికల కోడ్ ఉన్నా అమ్మఒడి కార్యక్రమానికి ప్రభుత్వం రెడీ
January 11, 2021 / 08:24 AM ISTPanchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల…
విశాఖలో సంప్రదాయ, రింగువల మత్స్యకారుల మధ్య వివాదం
December 30, 2020 / 11:20 AM ISTControversy between traditional and ring fishermen in Visakhapatnam : ప్రకాశం జిల్లా ఘర్షణ సద్దుమణగకముందే విశాఖలోనూ మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ…
బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య చెలరేగిన వివాదం…కఠారీ పాలెం సముద్ర తీరంలో ఉద్రిక్తత
December 11, 2020 / 02:30 PM ISTControversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం…
కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి..ఆర్డీవో సమక్షంలో కొట్టుకున్న ఇరువర్గాలు
November 12, 2020 / 06:40 PM ISTCongress and TRS Clashes : నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల…
ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు లైన్ క్లియర్
November 2, 2020 / 12:30 AM ISTRTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ…
ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్..మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
July 26, 2020 / 01:30 PM ISTఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా…
బంతి కోసం వెళ్లి రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకున్న బాలిక..నరకం చూసిన చిన్నారి
July 23, 2020 / 11:55 PM ISTఒంగోలులో బంతి కోసం వెళ్లి ఓ బాలిక రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. ఇందిరమ్మ కాలనీలోని మీనాక్షి అనే చిన్నారి రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మీనాక్షి ఓ…
వైసీపీ – టీడీపీ డిష్యూం..డిష్యూం : తమ జోలికి వస్తే..తన్ని తరిమి కొడుతాం – లోకేష్
March 4, 2020 / 01:13 AM ISTసీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. మునికూడలి గ్రామం దగ్గర…
పాతమిత్రులు కొత్త చెలిమి : ఏపీలో కలిసి నడుద్దాం
January 16, 2020 / 08:09 AM ISTపాత మిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏకం కావాలని డిసైడ్ అవుతున్నారు జనసేన, బీజేపీ పార్టీలు. కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.…
విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్
November 30, 2019 / 03:06 PM ISTవిశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది.