Home » between
Panchayat elections dispute between AP govt, SEC : ఏపీలో ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికలకు ఇది సమయం కాదని ప్రభుత్వం చెబుతుంటే… పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వడం రచ్చకు దారితీసింది. దీనిపై జగన్ సర�
Controversy between traditional and ring fishermen in Visakhapatnam : ప్రకాశం జిల్లా ఘర్షణ సద్దుమణగకముందే విశాఖలోనూ మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. సంప్రదాయ మత్స్యకారులకు, రింగువల ఉపయోగిస్తున్న మత్స్యకారులకు మధ్య విశాఖ సాగరతీరంలో వివాదం తలెత్తింది. వాసవాని పాలెం, పెదజాలరి ప�
Controversy between Ballavala and Ailavala fishermen : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం.. కఠారీపాలెం సముద్ర తీరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్లవల, ఐలవల మత్య్సకారుల మధ్య గత కొంత కాలంగా వివాదం కొనుసాగుతోంది. ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఫిషరీ జేడీ,
Congress and TRS Clashes : నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఇరువురు కొట్టుకున్నారు. ఆర్డ
RTC bus services : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగేందుకు లైన్ క్లియర్ అయింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సోమవారం మధ్యాహ్నం అంతరాష్ట్ర ఒప్పందం కుదరనుంది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రెండు రాష్ట్రాల ఆర్ట�
ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా వైరస్ ? ఏదీ సీజనల్ వ్యాదో తెలి
ఒంగోలులో బంతి కోసం వెళ్లి ఓ బాలిక రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. ఇందిరమ్మ కాలనీలోని మీనాక్షి అనే చిన్నారి రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మీనాక్షి ఓ సందులో బంతి పడటంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లి సందులో ఇరుక్కుపో�
సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. మునికూడలి గ్రామం దగ్గర వం�
పాత మిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏకం కావాలని డిసైడ్ అవుతున్నారు జనసేన, బీజేపీ పార్టీలు. కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం చేస
విశాఖ-బెంగళూరు మధ్య ఇండిగో ఎయిర్ లైన్స్ విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది.