Home » Bhagalpur
అది 70 ఏళ్ల క్రితం వ్యవసాయం కోసం తవ్విన బావి. 20 ఏళ్లుగా ఎండిపోయింది. చక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ బావిలోంచి వేడినీరు పొంగుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. దీంత�
భాగల్పూర్ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆయన ఆదేశించారు.
Bridge Collapse : వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?
తప్పతాగి పడిపోయిన ఓ పెళ్లికొడుకు మరికొన్ని గంటల్లో తన పెళ్లి అనే విషయాన్ని మర్చిపోయాడు. తనకు ఇష్టం లేని పెళ్లి చేయడంతో తప్ప తాగిన ఓ నూతన వధువు పోలీస్ స్టేషన్లో చిందులు తొక్కింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, 10వ వార్డు కౌన్సిలర్ మనీష్ సింగ్ సోదరుడు లాల్ సింగ్ను నవ్గాచియా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ ప్రీతి కుమారి భర్త డబ్ల్యూ యాదవ్, ఆమె సోదరుడు పప్పు యాదవ్ సహా పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కొట్టారు. దీంతో ఇరు వర�
బీహార్లోని భాగల్పూర్ ప్రాంతం పేలుళ్ల మోతతో దద్దరిల్లి పోయింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా భారీ శబ్ధాలతో మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వరుసగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
బీహార్లోని భాగల్పూర్ జిల్లాలో కురిసిన గాలివానకు నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. బలమైన గాలులు, వర్షానికి నిర్మాణంలోఉన్న వంతెన కూలియింది.
మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టించింది. కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు. చాలామంది అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై బీహార్ డీజీపీ SK Sibghal మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఇంటిని అద్దెకు తీసుకుని బాణాసంచా తయారీ నడుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై ఏటీఎస్ విచారణ..