Bhagat Singh Koshyari

    విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే అత్యాచారాలు ఆగిపోతాయ్ : మహా గవర్నర్ వ్యాఖ్యలు

    December 20, 2019 / 11:02 AM IST

    విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌​సింగ్​ కోషియారీ  సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతీరోజూ ఏదోక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ అత్యాచారాలు ఆగాలంటే విద్యార్ధి ద�

    ముంబై ఉగ్ర దాడులకు 11 ఏళ్లు : నివాళులర్పించిన ఫడ్నవీస్, కోశ్యారీ

    November 26, 2019 / 03:58 AM IST

    2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్�

    అజిత్ పవార్ పై వేటు

    November 23, 2019 / 07:40 AM IST

    మహారాష్ట్ర  రాజకీయాల్లో  రాత్రికి రాత్రే  పరిస్ధితులు మారిపోయినాయి. ఎవరూ ఊహించని విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో చేతులు కలిపి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్ ని ఎన్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దేవేంద్రఫ�

10TV Telugu News