-
Home » bhagyalaxmi temple
bhagyalaxmi temple
భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్ పై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం.. ఇక నుంచి..
హైదరాబాద్ పరిధిలోని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నిర్వహణపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ సంచలన నిర్ణయం ప్రకటించింది.
Hyderabad or Bhagyanagar: హైదరాబాద్… భాగ్య నగరం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు: ఏఎస్ఐ
హైదరాబాద్ పేరు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరం పేరు గతంలో భాగ్య నగర్గా ఉండేదని కొందరు వాదిస్తూ ఉంటారు. దీని పేరు తిరిగి భాగ్య నగర్గా మార్చాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే, దీనిపై ఏఎస్ఐ స్పష్టతనిచ్చింది.
Telangana BJP : బండి సంజయ్ పాదయాత్ర..ముహూర్తం ఖరారు
2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఆ పార్టీకి చెందిన నేతలు పాదయాత్రపై స్పష్టతనిచ్చారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద..పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇతర నేతలు ఆవిష్కరించారు.
హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ నుంచి విముక్తి కల్పిస్తాం : బండి సంజయ్
Bandi Sanjay criticizes MIM and TRS : హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నుంచి విముక్తి కల్పిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్ అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 18, 2020) హైదరాబాద్ చార్మిన
హైదరాబాద్ లో అడుగుపెట్టిన షా
Amit Shah landed in Hyderabad : బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 11.30కు బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు, వాయిద్యాలతో షాకు ఘన స్వాగతం పలిక
అమిత్ షా హైదరాబాద్ టూర్ : భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, రోడ్ షోలు
Amit Shah Hyderabad Tour : గ్రేటర్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�
భాగ్య లక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న టీఆర్ఎస్ : బండి సంజయ్
Bandi Sanjay fire over CM KCR : బీజేపీపై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్..బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నట్లు పేర్కొ�