భారత్ బంద్తో పాటు కాంగ్రెస్ నిరసనల కారణంగా... NCRలో పరిధిలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), �
కేంద్రం రీసెంట్ గా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ ప్రకటించగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ హై అలర్ట్ లో కనిపిస్తున్నారు. అగ్నిపథ్ లో భాగంగ�
వెనుకబడిన తరగతుల కోసం కుల ఆధారిత జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడంతో సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని BAMCEF డిమాండ్ చేస్తోంది.
ఈ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. మార్చి 28, మార్చి 29న..
దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా కొందరు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు, తమ వాళ్లకు..
భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది.
భారత్ బంద్కు తెలంగాణ ఆర్టీసీ దూరం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, ప్రజా సంఘాలు నేడు (సోమవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు పాల్గొననుండగా..