Home » bharat bandh
ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనకుండా యాజమాన్యానికి సహకరించాలని, ఉత్పత్తిపై ఫోకస్ చేయాలని సింగరేణి యాజమాన్యం చెబుతున్నా..
శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించినా.. కేంద్రం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. డాక్ బంగ్లా వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేసి..
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ బంద్
పంజాబ్లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో కన్నుమూశారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా..
ఛలో ఢిల్లీకి మద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
ఛలో ఢిల్లీకి మంద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6గంటల నుంచి బంద్ ప్రారంభమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.
భారత్ బంద్తో పాటు కాంగ్రెస్ నిరసనల కారణంగా... NCRలో పరిధిలో పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో పోలీసులు సెక్యూరిటీ టైట్ చేశారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్ కు ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. అగ్నిపథ్ ను రద్దుచేసి ఆర్మీలో ఉద్యోగాల భర్తీని చేపట్టాని డిమాండ్ చేస్తూ బంద్ లో పాల్గొంటున్నారు. భారత్ బంద్ దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), �