Home » Bharat Gaurav train
IRCTC Jyotirlinga Tour : జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లేవారి కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
IRCTC Tour Package : వేసవి కాలంలో IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మల్లికార్జున జ్యోతిర్లింగం నుంచి తిరుపతి బాలాజీ, రామేశ్వరం వరకు భారత్ గౌరవ్ రైలు ద్వారా ప్రయాణించవచ్చు.
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శనివారం(మార్చి18,2023) మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభమవ్వనుంది.