Home » bharat jodo yatra in karnool
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గం�
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం