Bharat Jodo Yatra: ఏపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గంటలకు జెండా ఎగురవేయడంతో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో ఉదయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు.

Bharat Jodo Yatra

BHARAT JODO YATRA (2)

BHARAT JODO YATRA (3)

BHARAT JODO YATRA (4)

BHARAT JODO YATRA (5)

BHARAT JODO YATRA (6)

BHARAT JODO YATRA (7)

BHARAT JODO YATRA (8)

BHARAT JODO YATRA (9)

BHARAT JODO YATRA (10)

BHARAT JODO YATRA (11)

BHARAT JODO YATRA (12)

BHARAT JODO YATRA (13)

BHARAT JODO YATRA (14)

BHARAT JODO YATRA (15)

BHARAT JODO YATRA (16)

BHARAT JODO YATRA (17)

BHARAT JODO YATRA (18)

BHARAT JODO YATRA (19)

BHARAT JODO YATRA