Bharat Jodo Yatra: ఏపీలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం ఏపీలో కొనసాగింది. 43వ రోజు యాత్రలో భాగంగా కర్నూల్ జిల్లా బనవాసి గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రతీరోజు ఉదయం 6 గంటలకు బదులుగా గురువారం 5:30 గంటలకు జెండా ఎగురవేయడంతో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో ఉదయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు.

1/20
Bharat Jodo Yatra
2/20
BHARAT JODO YATRA (2)
3/20
BHARAT JODO YATRA (3)
4/20
BHARAT JODO YATRA (4)
5/20
BHARAT JODO YATRA (5)
6/20
BHARAT JODO YATRA (6)
7/20
BHARAT JODO YATRA (7)
8/20
BHARAT JODO YATRA (8)
9/20
BHARAT JODO YATRA (9)
10/20
BHARAT JODO YATRA (10)
11/20
BHARAT JODO YATRA (11)
12/20
BHARAT JODO YATRA (12)
13/20
BHARAT JODO YATRA (13)
14/20
BHARAT JODO YATRA (14)
15/20
BHARAT JODO YATRA (15)
16/20
BHARAT JODO YATRA (16)
17/20
BHARAT JODO YATRA (17)
18/20
BHARAT JODO YATRA (18)
19/20
BHARAT JODO YATRA (19)
20/20
BHARAT JODO YATRA