-
Home » Bhoomi Puja
Bhoomi Puja
Chandrababu House: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. శాస్త్రోక్తంగా భూమి పూజ
July 24, 2023 / 11:17 AM ISTఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
Srivari Temple : తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయం.. భూమి పూజ చేసిన అర్చకులు
June 7, 2023 / 11:48 AM ISTశ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
Anjanadri Issue: తిరుమల హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనుల శంకుస్థాపన
February 15, 2022 / 12:58 PM ISTఅంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారి ధర్మారెడ్డి పరిశీలించారు.
TRS Party Office : రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
September 1, 2021 / 06:31 PM ISTఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరుగనుంది. గురువారం మ.1.48 గంటలకు వసంత్ విహార్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు.
Hyd నుంచి గంటలో కరీంనగర్, రెండు గంటల్లో విజయవాడ ?
August 14, 2020 / 10:33 AM ISTహైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకొనే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటారు కదా. అవును తెలంగాణ రాష్ట్ర…
జై శ్రీరామ్..అయోధ్యలో భూమి పూజ..మోడీ షెడ్యూల్
August 5, 2020 / 06:41 AM ISTఅయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది…
అయోధ్య భూమి పూజ : తొలి ఆహ్వానం ముస్లింకే…స్టేజీపై మోడీ సహా 5గురు..సెక్యూరిటీ కోడ్ ఎంట్రీ
August 3, 2020 / 08:22 PM ISTఅయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు…
ఆగస్ట్ 15న సీఎం ఆఫీసుకు భూమిపూజ, దసరాకు విశాఖకు రాజధాని
July 31, 2020 / 05:29 PM ISTమూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్రపడటంతోనే లైన్ క్లియర్. పాలన రాజధానిగా విశాఖ ఠీవిగా నిలబడనుంది. ఇంతకీ ఎప్పటికీ జగన్ అక్కడకు తరలివెళ్లనున్నారు? అంటే నాలుగు నెలలే అని సమాధానం. అక్టోబర్ 25న విజయదశమి.…
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అయోధ్యలో హైఅలర్ట్
July 29, 2020 / 06:04 PM ISTఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్…
అయోధ్యలో ఆగష్టు-5న భూమి పూజ…ఆలయ పునాదిలో 22 కేజీల వెండి ఇటుక
July 29, 2020 / 03:13 PM ISTకోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం…