Home » Bhoomi Puja
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహరాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలోనే నవీ ముంబాయిలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
అంజనాద్రినే హనుమంతుని జన్మస్థలంగా కమిటీ నిర్ధారించడంతో అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ అధికారి ధర్మారెడ్డి పరిశీలించారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి రేపు భూమి పూజ జరుగనుంది. గురువారం మ.1.48 గంటలకు వసంత్ విహార్లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు.
హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు గంట, రెండు గంటల్లో విజయవాడ, నాలుగు గంటల్లో బెంగళూరుకు చేరుకొనే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. అబ్బా ఎంతో సౌకర్యంగా ఉంటుందని అంటారు కదా. అవును తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడ ఇలానే అన్నారు. రాష్ట్రంలో గంటకు 160 కిలోమ
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �
అయోధ్యలో రామమందిరం భూమిపూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగష్టు-5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వేడుకకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తు
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్రపడటంతోనే లైన్ క్లియర్. పాలన రాజధానిగా విశాఖ ఠీవిగా నిలబడనుంది. ఇంతకీ ఎప్పటికీ జగన్ అక్కడకు తరలివెళ్లనున్నారు? అంటే నాలుగు నెలలే అని సమాధానం. అక్టోబర్ 25న విజయదశమి. సెప్టెంబర్ తర్వాత కరోనా తగ్గుతుందన్నద
ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో
కోట్లాది హిందువుల ఆకాంక్ష అయోధ్యలో రామమందిరం దశాబ్దాలుగా ఈ ఆలయ నిర్మాణంపై రగడ జరిగింది. ఇక ఈ విషయంపై గతేడాది సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. రాముడు పుట్టిన ప్రాంతంలోనే రామమందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇ