Home » Bhoomi Puja
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆగస్టు 05వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగనుంది. మోడీతో పాటుగా…అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. రామ జన్మ భూ�
అయోధ్య రామమందిర ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరుగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం (జూలై 29, 2020)న భూమి పూజ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒకవేళ అది సాధ్యం కాకపో�
విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి త్వరలో మరో తిరుమలగా మారనుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు రెడీ అయిపోయింది. 2019, జనవరి 31వ తేదీ గురువాం సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఆలయ నిర్మణానికి సంబంధిం�