Home » bhopal
హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్ గా ఉగ్రదాడులకు పాల్పడేలా కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విచారణలో భూపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచ
Alligator Gar Fish: ఆ చేప భయంకరమైన రూపం చూసి భయపడ్డారు. ఈ రకం చేప సాధారణంగా ఉత్తర అమెరికాలో కనిపిస్తుందని వివరించారు.
మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇన్స్టిట్యూట్లోని బాత్రూమ్లో 19ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో చిత్రీకరించి, ఆ క్లిప్ను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.
మధ్యప్రదేశ్లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఓ ప్రయాణికుడి నుంచి ఆర్టీసీ బస్సు కండక్టర్ రూ.5 ఎక్కువగా వసూలు చేశాడు. తాను ఓ స్టాప్ లో బస్సు దిగాల్సి ఉందని ప్రయాణికుడు చెబితే అతడు చెప్పిన స్టాప్ కంటే దూరం ఉండే మరో స్టాప్ కి కండక్టర్ టికెట్ ఇచ్చాడు. ఈ విషయాన్ని నిలదీసి అడిగిన ప్రయాణికుడిత�
ఆఫ్రికా నుంచి భారత్ కు అరుదైన చీతాలు ఆకలితో వస్తున్నాయి. చీతాల ప్రయాణమంతా ఖాళీ కడుపుతో ఉండాల్సిందేనంటున్న అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ తండ్రి తన కూతురు పుట్టిన రోజును వినూత్న రీతిలో నిర్వహించాడు, ఉచితంగా లక్ష పానీపూరీలను స్థానికులకు అందించాడు. అంతేకాక ఆడ పిల్లలకు చదువు చెప్పించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు.
మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఒకే సిరంజితో 30మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన మరువక ముందే.. మరోసారి వైద్యుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది.