Home » bhopal
Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తన కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పించారు. భోపాల్ నగరంలోని రాజ్ భవ
'ఫీటస్ ఇన్ ఫీటూ' అనేది ఒక రకమైన వైకల్యం. దీనిని శాస్త్రీయ భాషలో పారాసిటిక్ ట్విన్ అని కూడా పిలుస్తారు. దీనిని గుర్తించడానికి, ప్రాథమిక పరిశోధనలో నిపుణులు అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్లను ఉపయోగిస్తారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తూ IRCTC అందించిన ఆహారం చూసి ఓ వ్యక్తి షాకయ్యాడు. అతనికి ఇచ్చిన చపాతీకి బొద్దింక అంటుకుని కనిపించింది. ఆందోళనకు గురైన వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం అతని పోస్టు వైరల్ అవుతోంది.
అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి మధ్యప్రదేశ్లోని తన స్వగ్రామం సింగ్రౌలీకి వెళ్తున్నాడు. అతడు హైదరాబాద్లో సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్స్ దుకాణాలు నడుపుతున్నాడు. హైదరాబాద్ నుంచి భోపాల్కు చేరుకున్న వారు రైలులో స
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురి అయ్యారు.
భోపాల్ వేదికగా సీఎం కేసీఆర్ పై మొట్టమొదటిసారి ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రధాని స్వయంగా కేసీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ఆసక్తిని పెంచాయి. మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా బహిరంగంగా కేసీఆర్ పై విమర్శలు చేయటం అత్యంత గ�
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
బకాయిపడ్డ ట్యూషన్ ఫీజు అడిగినందుకు కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడిపై ఇద్దరు విద్యార్ధులు కాల్పులు జరిపారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్తో కలిసి ది కేరళ స్టోరీ సినిమా చూసిన కొన్ని రోజుల తర్వాత భోపాల్లో 20 ఏళ్ల యువతి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది.ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయిందని యువతి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నార�
ఆమె జీతం అక్షరాల 30 వేల రూపాయలు. 10 సంవత్సరాల సర్వీసులో ఆమె కూడబెట్టింది 7 కోట్లపైనే. ఆమె అవినీతి చిట్టా చూసిన అవినీతి నిరోధక అధికారులు నోరెళ్లబెట్టారు.