Home » BIG FISH
వెనుక నుంచి వచ్చిన ఓ భారీ చేప.. సడెన్ గా దాడి చేసింది. దీంతో అంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కంబోడియా మెకాంగ్ నదిలో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపను పరిశోధకులు గుర్తించారు. ఈ చేప 13అడుగుల పొడవు, 300 కేజీల బరువు ఉంది. పదుల సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎస్పీ సీనియర్ లీడర్ రామ్గోపాల్ యాదవ్. ఓట్ల లబ్ధి కోసం పన్నిన ‘కుట్ర’గా పుల్వామా దాడి ఘటనను ఆయన అభివర్ణించారు.ఓట్ల కోసం సైనికులు చంపబడ్డారని ఆయన అన్నారు. Read Also : జగన్ టికెట్లు అమ్ముకున్నారు