Home » Bigg Boss 5 Telugu
ఈ వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షన్ను.. సన్నీని వరస్ట్ పర్ఫామర్గా చెప్పడానికి ట్రై చేయగా మరోసారి గొడవ
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో వారాలు గడిచే కొద్దీ కంటెస్టెంట్లు బీబీ హౌస్ నుండి బయటకి వెళ్లేకొద్దీ షోలో డోస్ పెంచుతున్నాడు బిగ్ బాస్. ఎనిమిదో వారంలో ఇచ్చిన టాస్కులు రిస్కులతో..
మొదటి నుంచి షన్ను, సిరి కలిసి గేమ్ ఆడుతున్నారు. అప్పుడప్పుడు ఇద్దరూ గొడవ పడుతున్నారు. మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారు. వీళ్లిద్దరు బిగ్ బాస్ కి రాకముందు నుంచి కూడా మంచి ఫ్రెండ్స్ అవడం
ఈ టాస్కుల్లో విన్ అయిన వాళ్లందరికీ కలిపి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సిరి, శ్రీరామ్, షన్ను, యని మాస్టర్, మానస్, సన్నీలు కలిసి చివరి కెప్టెన్సీ టాస్కుని ఆడారు
శ్రీరామచంద్ర కోసం ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. సింగర్ శ్రీరామచంద్ర తెలుగువాడే అయినా హిందీలో ఇండియన్ ఐడల్ షో విన్నర్గా నిలిచి బాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
షన్ను మీద ఉన్న చనువుతో మనిద్దరం కలిసి ఓ సాంగ్ చేద్దాంరా అని సిరి ప్రేమగా అడిగింది. దీంతో షన్ను సీరియస్ అయి హమీదా కూడా ఇంతే వర్క్ అనేసరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు
గతంలో కొంతమంది సభ్యులు గేమ్ మధ్యలోనే తమంతట తాము వెళ్లిపోయారు. మరి ఈ సారి కూడా ఎవరైనా వెళ్తారా అని ఆలోచిస్తుండగా యాంకర్ రవి ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి సారి కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్కులే ఇస్తాడు. ఈ సారి ఇంకా కష్టతరమైన టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్ లకు ఆవుపేడలో
షణ్ముఖ్ జస్వంత్ - దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం గురించి షన్నూ మదర్ క్లారిటీగా చెప్సేశారు..
నామినేషన్స్ లో భాగంగా విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. సిరి చేసిన త్యాగానికి