Home » Bigg Boss 7 Telugu
బిగ్బాస్ రెండో కెప్టెన్సీ కోసం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ పోటుగాళ్ళు టీం, పాత్ కంటెస్టెంట్స్ ఆటగాళ్ల మధ్యలో గేమ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఆరో వారం పూర్తి కావొస్తుంది. ఈ వారంలో అమర్ దీప్ చౌదరి, టేస్టీ తేజ, అశ్వినీ శ్రీ, ప్రిన్స్ యావర్, పూజా మూర్తి, శోభా శెట్టి, నయని పావని లతో కలిపి మొత్తం ఏడుగురు నామినేషన్లో ఉన్నారు.
బిగ్బాస్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చాక పాత వాళ్ళని ఆటగాళ్లు, కొత్తవాళ్ళని పోటుగాళ్ళు అనే టీంలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే.
కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ ఎన్నికైన సంగతి తెలిసింది. అయితే ప్రశాంత్ కెప్టెన్సీ వచ్చినా ఏమి చేయలేదు హౌస్ లో. దీంతో బిగ్బాస్ ప్రశాంత్ పై ఫైర్ అయి..................
బిగ్బాస్ హౌస్లోకి హీరో సిద్దార్థ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే నాగార్జున షేర్ చేసిన వీడియో చూసిన ఆడియన్స్ ఏదో జరుగుతుంది అంటూ..
తాజాగా నేటి ఎపిసోడ్కు సంబంధించిన ప్రొమోను విడుదలైంది. ఈ ప్రొమోలో ఓ కెప్టెన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో చెప్పాలని ఇంటి సభ్యులను బిగ్బాస్ అడిగాడు.
ఈ వారం కొత్తగా అయిదుగురిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సీక్రెట్ రూమ్ లోకి పంపిన గౌతమ్ కూడా కొత్త కంటెస్టెంట్ లాగా తిరిగొచ్చాడు. సోమవారం నాడు నామినేషన్స్ పూర్తయ్యాయి.
కొత్తగా బిగ్బాస్ హౌస్లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది.
సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా మూర్తి షోలోకి వచ్చింది. సీరియల్స్ లో నటిగా, పలు టీవీ షోలతో కూడా పూజా మూర్తి గుర్తింపు తెచ్చుకుంది.
అర్జున్ అంబటి.. సీరియల్ నటుడిగా అందరికి తెలుసు. ఇతని అసలు పేరు నాగార్జున రెడ్డి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొన్నాళ్ళు పనిచేసిన అర్జున్ ఆ తర్వాత మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి నటుడిగా మారాడు.