Home » BiggBoss
గతవారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున చాలా సీరియస్ అయ్యారు. రవి.. డబ్బుల గురించి రాలేదని,
ఈ వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ ముగిసే సమయానికి కాజల్, సన్నీకి మూడేసి ఓట్లు పడ్డాయి. దీంతో కెప్టెన్ షన్ను.. సన్నీని వరస్ట్ పర్ఫామర్గా చెప్పడానికి ట్రై చేయగా మరోసారి గొడవ
గతంలో కొంతమంది సభ్యులు గేమ్ మధ్యలోనే తమంతట తాము వెళ్లిపోయారు. మరి ఈ సారి కూడా ఎవరైనా వెళ్తారా అని ఆలోచిస్తుండగా యాంకర్ రవి ఈ వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి సారి కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కఠినమైన టాస్కులే ఇస్తాడు. ఈ సారి ఇంకా కష్టతరమైన టాస్కులను ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్లో లోబో, షణ్ముఖ్ లకు ఆవుపేడలో
బిగ్బాస్ ఈసారి నామినేషన్స్ డిఫరెంట్గా నిర్వహించాడు. కంటెస్టెంట్లకు వారి ప్రియమైనవారు లేఖలు పంపించారని చెప్పాడు. కానీ ఆ లేఖలు దక్కాలంటే మాత్రం ఒకరి నామినేషన్ మరొకరిపై ఆధారపడేలా
బిగ్ బాస్ షో చాలా మందికి హెల్ప్ అవుతుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్లకి, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్లకి బిగ్ బాస్ షోలో ఎంటర్ అయితే వాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోతుంది.
మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్కు టికెట్ 75 రూపాయలు అని తెలిసింది. అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లి అక్కడ
షణ్ముఖ్ ఈ టాస్క్ లో మాట్లాడుతూ.. ఇంటర్ సెకండియర్ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్ బ్రేకప్ కావడంతో నా జీవితం అయిపోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్ చేసుకుందామనుకున్నా
దుస్తులు తొలగించే క్రమంలో విశ్వ తన ఒంటి పై ఉన్న నిక్కరు తప్ప అన్ని విప్పేశాడు. దీంతో ప్రియా అది ఎందుకు ఉంచావు. అది కూడా తీసేయ్ అని అనడంతో
నామినేషన్స్ లో కూడా ఒకరి పై ఒకరు వాళ్ళ కోపాన్ని చూపిస్తూ సిల్లీ కారణాలకి కూడా నామినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఈ నామినేషన్స్ టాస్క్ కూడా వెరైటీ గా పెడుతున్నాడు. ఈసారి