Home » Bihar Assembly Polls
వికసిత్ బిహార్ కోసం బిహార్ ప్రజలు ఓటేశారు. మేము ప్రజలకు సేవకులం, వారి మనసులు గెలుచుకున్నాం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తనను రూ.2.7 కోట్లు అడిగారని, ఆ డబ్బు ఇవ్వడానికి తాను నిరాకరించడంతో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని మదన్ షా ఆరోపించారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.