Home » Bihar Deputy CM Tejashwi Yadav
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో తేజస్వి యాదవ్కు మరోసారి సీబీఐ సమన్లు జారీ చేసింది.
బిహార్లో తాము ఏర్పాటు చేసింది సహజ సిద్ధమైన కూటమి అని, ఇది ఒప్పందం కాదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమది లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన నిజమైన మహా ఘట్ బంధన్ అని చెప్పా
బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పాట్నాలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.