BIHAR ELECTION

    bihar: బిహార్‌లో ఎంఐఎంకు షాక్‌.. ఆర్డేడీలో చేరనున్న న‌లుగురు ఎమ్మెల్యేలు?

    June 8, 2022 / 11:54 AM IST

    హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీకి బిహార్ అసెంబ్లీలో ఐదు సీట్లు ఉన్నాయి. అయితే, ఆ ఐదుగురిలో న‌లుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (ఆర్జేడీ)లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది.

    నితీశ్ సీఎం ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ !

    November 13, 2020 / 09:34 AM IST

    Nitish Kumar Likely To Take Oath As Bihar CM : బీహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన జేడీయూ అధినేత పదవీప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి ఎన్�

    కరోనాను గొప్పగా ఎదుర్కొన్నాం.. ఎన్నికల ఫలితాలే రుజువు

    November 11, 2020 / 08:04 PM IST

    PM Modi Hails NDA Wins In Bihar : భారతదేశంలో ప్రబలిన కరోనాను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, తమ ప్రభుత్వంపై ప్రజల నమ్మకొ పెరిగిందని అందుకే ఎన్నికల్లో గెలిచామన్నారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అలాగే..సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ కూడా కారణమన్నారు. పార్ట

    బీహార్ బాహుబలి: అతనిపై 67క్రిమినల్ కేసులు.. ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు

    November 11, 2020 / 11:57 AM IST

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు మంగళవారం అర్థరాత్రి వచ్చాయి. రాష్ట్రంలో మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. బీహార్‌లోని 243 సీట్లలో, ఈసారి చాలా మంది బాహుబలిస్ గెలిచారు, అందులో అనంత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్త�

    బీహార్ లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ…కూటమి కొంప ముంచిన కాంగ్రెస్

    November 11, 2020 / 07:00 AM IST

    Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్​ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్�

    నవంబర్-9న లాలూకి బెయిల్..10న నితీష్ కి ఫేర్​వెల్

    October 23, 2020 / 06:09 PM IST

    Lalu Coming Out on Bail on November 9, Nitish’s Farewell Next Day అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. నాయకుల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అధికార,విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా హిసువాలో నిర�

10TV Telugu News