-
Home » Bihar Man
Bihar Man
పాల డబ్బా జారి కిందపడిందట.. రాహుల్ గాంధీపై కేసు.. పాలు వలికిపోవడానికి, రాహుల్కి ఏం సంబంధం?
ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే.
రెడ్ హ్యాండెడ్గా భార్య, ఆమె ప్రియుడిని పట్టుకున్న భర్త.. చివరికి వారిద్దరికీ పెళ్లి చేసి..
అర్ధరాత్రి వేళ పని అయిపోవడంతో రాజేశ్ కుమార్ ఇంటికి వచ్చాడు. తన భార్య, ఆమె ప్రియుడితో..
Bihar : రియల్ లైఫ్లో హమ్ దిల్ దే చుకే సనమ్? భార్యకి ప్రియుడితో పెళ్లి చేసిన భర్త
పెళ్లయ్యాక భార్యకి గతంలో ఓ లవ్ స్టోరి ఉంది.. ఇప్పటికీ ఆమె అతడిని కలుస్తోంది అంటే ఏ భర్తైనా ఊరుకుంటాడా? కానీ ఓ భర్త తన భార్యకు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేశాడు. బీహార్లో జరిగిన ఈ ఘటన వైరల్ అవుతోంది.
Mumbai: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను చంపుతామంటూ బెదిరింపులు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్ ఇల్లైన సిల్వర్ ఓక్కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగ
Amit Shah: అమిత్ షా ఫేక్ ఫేస్బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తి అరెస్ట్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తిని గోపాల్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుంఠ్పూర్కు చెందిన మాజీ ఎమ్మెల్యే మిథిలేష్ తివారీని తిట్టినట్లుగా ఆ అకౌంట్ నుంచి పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిం
German Woman: రెండు దేశాలను కలిపిన ప్రేమ కథ
ప్రేమకు భాషలు, సరిహద్దులు అడ్డుకాదని మరోసారి రుజువైంది. మనసులు కలవాలనే కానీ, మతాలదేముంది. అందరూ మనుషులమే అయినప్పుడు అనుబంధానికి ఆచారాలు... అడ్డుకాదని నిరూపించింది ఈ జంట.
Tata Nano: హెలికాప్టర్గా మారిన నానో కారు.. పెళ్లి ఊరేగింపుల కోసం స్పెషల్
పెళ్లి ఊరేగింపుల్లో టాప్ లేని కారుల్లో వధూవరులు ఊరేగింపుగా మండపానికి వస్తుంటే ఆ సెలబ్రేషనే వేరు. పెళ్లి వేడుకలో సెలబ్రిటీల రేంజ్లో ఫీల్ అయ్యేందుకు, ఊరేగింపులో...
Covid Vaccine: పన్నెండోసారి కోవిడ్ వ్యాక్సిన్ డోస్ తీసుకుంటూ దొరికిపోయిన ప్ర’వృ’ద్ధుడు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం చేసినప్పటికీ ఇంకా రెండో డోసు తీసుకోని వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలాంటిది బీహార్ కు చెందిన 84ఏళ్ల వ్యక్తి ఇప్పటికే 11సార్లు వ్యాక్సిన్
నరబలికి దరఖాస్తు..నా కొడుకుని బలిస్తా అనుమతివ్వండి
యుగాలు మారాయి..తరాలు మారాయి..కానీ మనుషులు ఇంకా మూఢనమ్మకాల ఊబిలోనే కూరుకుపోయి ఉన్నారు. కంప్యూటర్ యుగంలోనూ చేతబడి, క్షుద్రపూజలు, మంత్రాలు తంత్రాలు అంటూ నేటి కాలపు మనుషులు కూడా తమ మతి తప్పినట్లు ప్రవర్తిస్తున్నారు. నరబలికి కూడా వెనకాడటం లే