Home » Bihar Politics
ఊహించని రాజకీయ మలుపుల అనంతరం బీహార్లో జేడీ(యూ)తో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైన విషయం విధితమే. ఇటీవల మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ మీద పోరులో విపక్షాలకు నితీష్ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?
బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరే�
బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యా
బిహార్లో ఈ రాజకీయ అస్థిరత యుగం పదేళ్ల నుంచి కొనసాగుతోంది. ఇది ఇంకా అదే దశలో పోతూనే ఉంది. 2012-13 లో ఈ అస్థిరత ప్రారంభమైంది. ఈ నాటకంలో నితీష్ ప్రధాన నటుడు. ఆయన నిలకడలేనితనం వల్ల బిహార్కు ఈ పరిస్థితి వచ్చింది. నితీష్ ఇప్పుడు నిర్మించుకున్న వేదికపై
దేశవ్యాప్తంగా నయా స్కెచ్లతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్లు ఇస్తున్న బీజేపీకి.. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని షాకిచ్చాడు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. నిన్నమొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెడుతారంటూ, దేశంలోని బీజేపీయేతర పార్టీలను కలుపుకొని కూటమి ఏర్పాటు చేస్తారంటూ..
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఆర్జేడీకి రాజీనామా చేస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు...
లోక్జనశక్తి పార్టీ(LJP)లో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్ పరాస్ గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.