Home » Bihar Politics
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతికి హాజరైన సందర్భంగా, ఇది రాష్ట్ర కార్యక్రమమని అన్నారు. ఇందులో ప్రొటోకాల్ ప్రకారం వెళ్లాలని, తాము ఎవరినీ వ్యక్తిగతంగా వ్యతిరేకించనప్పటికీ, సైద్ధాంతిక వ్యతిరేకత వేరే విషయమని చెప్పారు
జీ-20 దేశాల ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు పరిస్థితిని మరింత మార్చింది. ఈ విందులో ప్రధాని నరేంద్ర మోదీతో నితీశ్ కుమార్ కలిసి ఉన్న చిత్రం బయటకు వచ్చింది. ఇక్కడి నుంచే బీజేపీ వైఖరిలో మార్పు ప్రారంభమైనట్లు కనిపిస్తో
ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
కొబ్బరి అనే పదానికి ఎలాంటి రాజకీయ పార్టీల సెంటిమెంట్లు లేవు కాబట్టి, ఈ పేరు మార్పుపై ఎలాంటి వివాదం లేదు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి పేరును తొలగించడం పట్ల పెద్ద వివాదమే లేచేలా కనిపిస్తోంది.
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్�
టీ తాగి, విలేకరుల సమావేశాలు పెడితే విపక్షాల కూమిటి ఏర్పడుతుందంటే 20ఏళ్ల క్రితమే విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.
దేశంలో విపక్షాల ఐక్యతకోసం నితీశ్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నాల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పనిలేదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించారు.
ఆర్జేడీ, జేడీ(యు) కలయిక చమురు, నీరు లాంటిందని, ఆ రెండు పార్టీల కూటమి అపవిత్ర కూటమి అంటూ అమిత్ షా అన్నారు. నితీశ్ కుమార్ కు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని అమిత్ షా చెప్పారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీహార్ రాష్ట్రమంతా ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా ఆయన సీఎం నితీష్ కుమార్పై మరోసారి విరుచుకుపడ్డాడు.