-
Home » Bihar Politics
Bihar Politics
బీహార్ రాజకీయాల్లోకి సీఎం నితీశ్ కొడుకు నిశాంత్ కుమార్..? ఆయన ఎంట్రీ ఎప్పుడంటే..
Nitish Kumar Son Nishant Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్ రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైందా..?
బిహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్.. ఉత్కంఠ.. ఏం జరుగుతోందంటే?
ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. క్యాబినెట్ ఏర్పాటుకు ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
NDA Victory: బిహార్లో ఎన్డీఏ సునామీపై అన్ని సర్వేలు ఫెయిల్.. ఈ ఒక్కటి మాత్రం కెవ్వుకేక..
ఇంతటి మెజార్టీ వస్తుందని ఇతర సంస్థలు అంచనా వేయలేకపోయాయి.
బిహార్లో ఎన్డీఏ ప్రభంజనం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ.. కొత్త సీఎంగా..
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
ఐసీయూలో ప్రశాంత్ కిశోర్.. ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం
నిన్న ప్రశాంత్ కిశోర్ను పోలీసులు అరెస్టు చేసి గాంధీ మైదాన్ నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనకు కోర్టులో బెయిల్ లభించింది.
బీహార్లో ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష.. ఆయన లగ్జరీ వ్యాన్పై సర్వత్రా విమర్శలు.. ఎందుకంటే?
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు.
మోదీ కాళ్లు మొక్కి.. ప్రజలను అవమానించారు: సీఎం నితీష్పై పీకే ఫైర్
రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను నితీష్ కుమార్ అవమానించారని...
కాంగ్రెస్కు వరుస షాక్లు.. పార్టీకి గుడ్ బై చెబుతున్న కీలక నేతలు
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.
రసవత్తరంగా మారిన బీహార్ రాజకీయాలు.. పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్.. నితీశ్ బలపరీక్షలో గట్టెక్కుతాడా?
బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కొలువుదీరిన నితీశ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ ఇవాళ బలపరీక్షను ఎదుర్కోనుంది.
బిహార్లో నితీశ్ మార్క్ పాలిటిక్స్.. అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.