Home » BIHAR
పలువురు సోనూసూద్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్న�
ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు
Viral Video : ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ జట్టు పట్టుకుని చెప్పుతో కొట్టారు
ఇది 70 ఏళ్ల క్రితమే మన పెద్దలు ఆ పని ఉండాల్సింది. దేశ విభజన సమయంలోనే వాళ్లను పాక్కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జైల్లో ఉన్న ఖైదీకి అతను ప్రేమించిన అమ్మాయితో కోర్టులోనే పోలీసులు పెళ్లి చేశారు. పాపం మూడు ముళ్లు వేశాక కథ కంచికి చేరింది. కానీ కొత్త పెళ్లికొడుకు మాత్రం తిరిగి కటకటాల వెనక్కి చేరుకున్నాడు.
సహర్సాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జూన్ 9న జరగనుంది. ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ సహా వార్డు కౌన్సిలర్ల నామినేషన్లు ముగిశాయి. సహర్సాలో మొత్తం 46 వార్డులు ఉండగా, అందులో 29 మంది అభ్యర్థులు మేయర్ కోసం పోటీలో ఉన్నారు
కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?
స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్
హిందూ అబ్బాయి.. ముస్లిం అమ్మాయి సన్నిహితంగా ఉన్నారంటూ కొందరు ముస్లిం యువకులు హిందూ కుర్రాడిపై దాడికి తెగబడ్డారు. బండిపై వెళ్తున్న ఇద్దర్నీ ఆపి అబ్బాయిని చితకబాదారు. పాట్నాలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
ప్రశాంత్ కిశోర్ తనకైన గాయంపై వివరాలు తెలిపారు.