Home » BIHAR
ఆప్ ఇచ్చిన అల్టిమేటంపై కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ స్పందించారు.
విపరీతమైన వేడిగాలులతో ఉత్తర భారతావనిలో 98 మంది మరణించారు.ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కారణంగా 98 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండవేడిమి పరిస్థితులతో ఉక్కపోత కొనసాగుత
రామచరితమానస్పై రిట్లాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యల్ని తెరపైకి తెచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒక కళాశాల కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ రామచరితమానస్ను వెనుకబడిన కులాలను అవమానించ
రత్నేష్ సదా.. ఒకప్పుడు కుటుంబ పరిస్థితుల రీత్యా ఆటో నడిపేవారట. తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. బీహార్ సీఎం నీతీశ్ కుమార్కి అత్యంత సన్నిహితులుగా చెప్పబడే రత్నేష్ సదా మంత్రి వర్గ విస్తరణలో భాగంగా క్�
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో బీహార్ రాష్ట్రంలో పర్యటించినపుడు తాను రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లను కలిశాను. కానీ తా
లోక్సభ ఎన్నికలపై బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.....
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
లాలూ ఇంటికి పలువురు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. ఆర్జేడీ నుంచే కాకుండా జేడీయూ నుంచి కూడా అనేక మంది నేతలు ఇంటికి వచ్చి మరీ లాలూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్ర�
నితీశ్ కుమార్ దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు.
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.