Home » BIHAR
మెచ్చి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జీ పిల్లర్ కూలినట్లు ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నార�
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నారు. ఆ తర్వాత తీసేసి, మళ్లీ పెంచారు.
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. అంతేకాదు...
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.
పేదల పక్షాలన ఉన్నాం..కాబట్టి మనదే విజయం.ఇద్దరు ముగ్గురు కోసం బీజేపీ పనిచేస్తోంది. బీహార్ ను గెలిస్తే దేశాన్ని గెలుస్తాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి క
మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజల�
వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ రాష్ట్రంలో ఉన్న 40 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీయే గెలుస్తుందని ఆయన అన్నారు. కాగా, విపక్షాల మీటింగ్ మార్పు తీసుకువస్తుందని గురువారం తేజశ్వీ యాదవ్ అన్నారు.
వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అ
విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు.