Home » BIHAR
పీటల మీద కూర్చున్న వరుడ్ని రౌండప్ చేశారు. గుండు గీసి వీడియో తీసి పరువు తీయటానికి రెడీగా ఉన్నారు. బార్బర్ వస్తాడు..గుండు గీస్తాడు..అంటుండగానే అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు..
అయితే 2014 ఏప్రిల్ 25న సులేఖా దేవి భర్త బబ్లూ సింగ్, ఆమె మరిదిని కొందరు వ్యక్తులు కాల్చి చంపారు. కాగా, ఈ హత్య కేసు నిందితులు గతేడాది బెయిల్ పై విడుదల కావడం గమనార్హం.
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
60 Snakes In House : కంగారుపడ్డ ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు సిబ్బందితో రంగంలోకి దిగారు. పాములన్నింటిని పట్టుకున్నారు.
జిల్లా అధికార యంత్రాంగం అధికారులపై రాజీవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బంజరీ మోర్ నుంచి అరర్ మోర్ వరకు ఎన్హెచ్-27 భూమిని ఆక్రమించుకున్న అనేక మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
మహారాష్ట్ర తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్ర తరహాలో బిహార్లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ...
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించవద్దు. కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఇవాళ ఆ ప్రాంతంలో పార్టీ తరఫున ఓ కార్యక్రమం నిర్వహించారు.