Home » BIHAR
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లా సదత్పూర్ ప్రాంతానికి చెందిన అర్పనా దుబే అలియాస్ మదన్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఓ వ్యక్తి తన తను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైకుకు అంత్యక్రియలు చేశాడు. కట్టెలు పేర్చాడు. కొత్త బట్టలు కట్టాడు. పూల దండ వేశాడు. ఆ తరువాత అంత్యక్రియలు చేశాడు.
మణిపూర్ కు విపక్షాలు వెళ్లి, అక్కడి పరిస్థితులపై నిజాలు తెలుసుకోవాల్సి ఉందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలను అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.
ప్రియుడి కోసం ఓ యువతి ఏకంగా గ్రామాన్ని అంథకారం చేసింది. అసలు విషయం తెలిసి గ్రామస్తులంతా ఏం చేశారంటే..
ఓ ప్రభుత్వ అధికారి ఫేర్ వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ తో డ్యాన్సులు వేయించారు. అధికారులంతో రెచ్చిపోయారు. ఈలలు, కేకలతో రెచ్చిపోయి ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.
Bihar Eating Momos : ఏకంగా 150 వరకు మోమోస్ తినేశాడు. అంతే, ఒక్కసారిగా అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెను వెంటనే స్పాట్ లోనే చనిపోయాడు.
బీహార్లోని మదన్ చౌదరి ఇంటిలో డ్రెస్సింగ్ టేబుల్ కింద 24 పాములు, 60 గుడ్లు కనిపించాయి. దీంతో పాముల సంరక్షకుడి సహాయంతో వాటిని అటవీ ప్రాంతంలో వదిలివేశారు.
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె
దోశ ఆర్డర్ చేస్తే సాంబార్ ఇవ్వలేదు ఓ రెస్టారెంట్ నిర్వాహకులు.. ఎందుకని అడిగిన కస్టమర్ను అగౌరవంగా మాట్లాడారు. అందుకు పరిహారం అందుకున్నారు.. ఏం జరిగిందో చదవండి.
ఆర్డర్ చేసిన మసాలా దోశ ఇచ్చారు కానీ సాంబార్ ఇవ్వలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది ఓ హోటల్. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా వడ్డీతో సహా జరిమానా కట్టాల్సి వచ్చింది.