Home » BIHAR
పండగ పూట బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో ముగ్గురు ట్రైనీ జవాన్లు మృతి చెందారు.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. సంగ్రామ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన..
87 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
బీహార్ లో 24 గంటల్లోనే భారీగా కరోనా కేసులు నమోదు కావటంతో థర్డ్ వేవ్ మొదలైందని సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.
అగ్నికిలలకు ఒక బోగీ మొత్తం తగలబడింది. దీంతో రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
బీహార్లోని ముజఫర్పూర్లో ఆదివారం ఉదయం బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
ఇప్పటి వరకు ఎన్నో రకాల మాస్కులు చూశాం. కానీ స్కూల్ విద్యార్ధులు తయారు చేసిన మాస్క్ మాత్రం వెరీ డిఫరెంట్.. ఇతరులు దగ్గరకొస్తే ఆటోమేటిక్ గా..
రైలు ఇంజిన్ను పాతసామాన్లు కొనే మాఫియాకు అమ్మేశారు. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్ డిసెంబర్ 14న హెల్పర్ సాయంతో గ్యాస్ కట్టర్తో రైలు ఇంజిన్ను ముక్కలు ముక్కలుగా చేశాడు.
బీహార్లో మద్యపాన నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే పోలీసులు నవవధువు బెడ్ రూమ్ లో తనిఖీలు చేశారు. పోలీసుల తీరు ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది
బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన కాన్వాయ్ని నిలిపివేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు.