Home » BIHAR
దేవాలయాల విషయంలో బీహార్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. బీహార్లో భక్తులు సందర్శించే పత్రి ఆలయాన్ని ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై
బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన
బీహార్ లోని ఆర్జేడీ కార్యాలయంలో ఆ పార్టీ గుర్తు అయిన 6 టన్నుల లాంతర్ ని ఏర్పాటు చేశారు. ధీన్ని లూలూ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలని పార్టీ భావిస్తోంది.
దారిన పోతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతపు వివాహం జరిపించారు కొందరు వ్యక్తులు. యువకుడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తలపై గన్ పెట్టి వివాహం జరిపించారు.
న్యాయదేవత కళ్లెదుటే న్యాయమూర్తిపై పోలీసులు తుపాకీ గురిపెట్టారు.దాడికి పాల్పడ్డారు. పెను సంచలనం కలిగించే ఈ ఘటన బీహార్ కోర్టులో చోటుచేసుకుంది.
కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. పిల్లలు అని కూడా చూడటం లేదు, వారిపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి..
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య ఎంతటి విషాదాన్ని కలిగించిదో చెప్పనక్కరలేదు. ఈక్రమంలో సుశాంత్ కుటంబానికి చెందిన ఆరుగురు బంధువులు ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.
బీహార్లోని గయాలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి ఇద్దరు మగవాళ్లు.. ఇద్దరు ఆడవాళ్లను ఉరితీసి వారి ఇంటిని బాంబులు పెట్టి పేల్చివేశారు.