Home » BIHAR
నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అదృశ్యమైన జర్నలిస్టు బుద్ధినాథ్ జా మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసుల గుర్తించారు
దాహం వేసి బోరుపంపులో నీళ్లు తాగాడని 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేశారు కొంతమంది. దెబ్బలు తాళలేక బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
నకిలీ మద్యం వ్యవహారం బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన డ్రగ్ సప్లయర్స్... తెలుగు రాష్ట్రాల్లోని నగరాలే కేంద్రంగా... ఆస్ట్రేలియా సహా విదేశాలకు డ్రగ్స్ అక్రమంగా సప్లై చేస్తున్నట్టు.....................
ఇంట్లో గొడవలు పెడుతోందనే అసహనంతో నానమ్మపైకి లారీ ఎక్కించి చంపిన మనవడి ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది.
దుర్గాదేవికి పూజరి చేస్తున్న పూజ అందర్నీ ఆకట్టుకొంటోంది. ఇతనిని చూడడటానికి చాలా మంది ఆలయానికి పోటెత్తుతున్నారు. పాట్నాలో ఓ ప్రాంతంలో ఉన్న ఆలయంలో దుర్గాదేవి పూజలు నిర్వహిస్తున్నారు.
8 ఏళ్ల బాలుడు బెడ్ పై మూత్రం పోశాడని ప్రిన్సిపాల్ చితకబాదాడు.. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. విషయం తెలిసిన బాలుడి కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ తో గొడవకు దిగారు.
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా సివిల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వారి కోసం ఆ రైల్వే స్టేషన్ కోచింగ్ సెంటర్ గా మారిపోయింది.
జెహనాబాద్ ప్రాంతంలో రోడ్డుపై అడ్డంగా బైక్ ఆపడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీయాలని అక్కడనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సూచించాడు.
భారతదేశంలోని జిల్లా హాస్పిటల్స్ లో 1 లక్ష జనాభాకు సగటున 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయని నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ తెలిపింది.