Home » BIHAR
సరదాకు చేసిన పని అతడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ నేపథ్యంలో పాములకు రాఖీ కట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే కథ అడ్డం తిరిగింది. పాము కాటు వేయడంతో అతడు మరణించాడు. బీహార్లోని
కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమయ్యారు బీహార్ సీఎం నితీశ్ కుమార్.
బీహార్ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తనను కాటేసిందన్న కోపంతో ఓ వృద్ధుడు వింతగా ప్రవర్తించాడు. కాటేసిన పాముని వెంటాడి వేటాడి పట్టుకున్నాడు. కసితీరా దాన్ని కొరికి కొరికి చంపేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. పాము అయితే చనిపోయింది కానీ, చివరికి ఆ వ్యక్తి కూడా
దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 24 మంది మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బీహార్ లో జరిగింది. గంజాయికి డబ్బు ఇవ్వలేదనే కసితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు.
బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు కరోనా కేసులు తగ్గడంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.
వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాల
మనుషులకు 32 పళ్లు (దంతాలు) ఎన్ని ఉంటాయి అంటే ఠక్కున 32 అని చెప్పేస్తాం. . కానీ ఓ యువకుడు మాత్రం 32 కాదు దానికి డబుల్ 64 కూడా కాదు ఏకంగా ‘82 పళ్లు’ ఉన్నాయి.