BIHAR

    కల్తీ మద్యం కేసు, 9 మందికి ఉరి శిక్ష

    March 6, 2021 / 07:22 AM IST

    Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మ�

    ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్: కాకినాడకు మాత్రమే చోటు..

    March 5, 2021 / 08:53 AM IST

    Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్‌ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్‌ను మెరుగ�

    లిక్కర్ మాఫియా కాల్పుల్లో ఎస్సై మృతి

    February 24, 2021 / 03:21 PM IST

    police sub inspector :బీహార్‌లో ఇవాళ ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్​గంజ్​లో ఈ ఘటన జరిగింది. అక్ర‌మ మ‌ద్యం అమ్మ‌కాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అత‌ని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్ర‌వేశిస్తున�

    పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..: 10th ఎగ్జామ్ రాయటానికి వెళ్లి పెళ్లి చేసుకొచ్చిన యువతి

    February 21, 2021 / 04:43 PM IST

    Bihar girl marries lover after leaving home :   పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..ఐయామ్ సో హ్యాపీ అంటోందో అమ్మాయి. 10th క్లాస్ పరీక్ష రాయటానికని ఇంటినుంచి వెళ్లిన ఆ అమ్మాయి తను అప్పటికే ప్రేమించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. పరీక్ష రాయటానిక�

    పరీక్షలు లేకుండానే వాళ్లంతా పాస్ అంటోన్న స్టేట్ గవర్నమెంట్

    February 21, 2021 / 01:10 PM IST

    Bihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బీహార్ ఎడ్యుకేషన్ డిపా�

    విషాదం….జ్వరంతో పరీక్ష కెళ్ళాడు, పరీక్ష రాస్తూ మృత్యు ఒడిలోకి జారిన విద్యార్ధి

    February 21, 2021 / 10:48 AM IST

    Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు  సజావుగా జరుగుతున్�

    వాట్సప్ లో టెన్త్ పరీక్ష పేపర్ చక్కర్లు …. పరీక్ష క్యాన్సిల్ …ముగ్గురు అరెస్ట్

    February 20, 2021 / 09:08 PM IST

    BSEB Class 10 Social Science Exam cancelled, due to paper leak, re-exam on march 8 : బీహార్‌ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి సోషల్‌ సైన్స్‌ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. బీహార్‌​ స్కూల్‌ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) నిర్వహిస్తున్�

    హై ఫీవ‌ర్‌తో ఎగ్జామ్ సెంట‌ర్‌కొచ్చి విద్యార్థి దుర్మ‌ర‌ణం

    February 20, 2021 / 08:21 PM IST

    Bihar Student  విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచ‌న‌తో హై ఫీవర్‌తో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి కన్నుమూశాడు. గుండెలు పిండేసే ఘటన శుక్ర‌వారం బీహార్‌లో వెలుగు చూసింది బీహార్ ష‌రీఫ్‌లోని ఆద‌ర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ ప‌ర�

    లిక్కర్ తాగి దొరికితే జాబ్ పీకేస్తామంటోన్న సీఎం

    February 16, 2021 / 09:13 PM IST

    Liquor Ban in Bihar: పోలీసులు ఎవరైనా.. ఆల్కహాల్ తాగి దొరికారంటే ఉద్యోగాలు ఊడిపోతాయమని బీహార్‌ సీఎం వార్నింగ్ ఇచ్చారు. సీఎం నితీశ్ కుమార్.. సోమవారం పోలీసు అధికారులు ఆల్కహాల్ తీసుకోమని ప్రమాణం చేయాలని సూచించారు. ఒకవేళ అతిక్రమించి పోలీసులెవరైనా తాగి ఉన్నట

    11 ఏళ్ల బాలికపై అత్యాచారం – ప్రిన్సిపాల్ కు ఉరిశిక్ష

    February 16, 2021 / 03:13 PM IST

    School Principal in Patna gets death sentence for raping calss 5 student : 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పాట్నాలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. బీహార్ రా

10TV Telugu News