Home » BIHAR
అసలే వాట్సాప్ కాలం.. వాట్సాప్ డీపీలు, స్టేటస్ లతోనే గడిచిపోతుంది. ఉదయం లేవగానే ముందు డీపీ, స్టేటస్ మార్చందే ఆ రోజు ముందుకు సాగని పరిస్థితి. వాట్సాప్ లో డీపీ చూసి పెళ్లికి ఓకే చెప్పిన వధువు.. పెళ్లిపీటలెక్కే చివరి నిముషంలో వరుడు ముఖం చూసి వద్దంద
బీహార్ లోని జముయి జిల్లాలో దారుణంజరిగింది, భూవివాదాల నేపధ్యంలో 30 ఏళ్ల వితంతువుపై ఆమె బంధువులు,13 ఏళ్ల కుమారుడి ముందు కొట్టి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మ�
Ease of Living Index 2020లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి ఒక్క నగరం కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేదు. ఆయా నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా ఆజ్ ఆఫ్ లివిండ్ ఇండెక్స్ను రూపొందించారు. పక్కరాష్ట్రాల్లోని నగరాలు ర్యాంకింగ్ను మెరుగ�
police sub inspector :బీహార్లో ఇవాళ ఓ సబ్ ఇన్స్పెక్టర్ను కాల్చి చంపారు. సీతామఢి జిల్లా మజోర్గంజ్లో ఈ ఘటన జరిగింది. అక్రమ మద్యం అమ్మకాల కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు అతని ఇంటికి పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు ఇంట్లోకి ప్రవేశిస్తున�
Bihar girl marries lover after leaving home : పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యా..ఐయామ్ సో హ్యాపీ అంటోందో అమ్మాయి. 10th క్లాస్ పరీక్ష రాయటానికని ఇంటినుంచి వెళ్లిన ఆ అమ్మాయి తను అప్పటికే ప్రేమించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. పరీక్ష రాయటానిక�
Bihar education department: ఎటువంటి పరీక్షలు లేకుండానే ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలని బీహార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంది. కొవిడ్-19 సంక్షోభం కారణంగా కోల్పోయిన సమయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది బీహార్ ఎడ్యుకేషన్ డిపా�
Tragedy in Bihar, 10th class student dies in board exam center due to high fever : బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రరి 17 నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా కాలంలో విద్యార్ధులు అన్ లైన్ లో క్లాసులకు అటెండయ్యారు. పరీక్షలు సజావుగా జరుగుతున్�
BSEB Class 10 Social Science Exam cancelled, due to paper leak, re-exam on march 8 : బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి సోషల్ సైన్స్ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) నిర్వహిస్తున్�
Bihar Student విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచనతో హై ఫీవర్తో 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన ఓ విద్యార్థి కన్నుమూశాడు. గుండెలు పిండేసే ఘటన శుక్రవారం బీహార్లో వెలుగు చూసింది బీహార్ షరీఫ్లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ పర�