Home » BIHAR
బహిర్బూమికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఘటన బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ లోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ మంగళవారం సాయంత్రం ఊరు చివరకు బహిర్బూమికి
దొంగలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ఎత్తులు వేస్తుంటారు. దొరికిన తర్వాత కూడా పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసుల కళ్లుగప్పి పారిపోతారు కూడా. ఇటువంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బైక్ చోరీలకు
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
భగత్ - పవిత్రి అభ్యంతరకరంగా ఉండటాన్ని మాంఝీ చూసినట్లుగా వారుచెబుతున్నారు. విషయం బయటకు రాకూడదని గడ్డి కోసే పదునైన ఆయుధంతో ప్రైవేట్ పార్ట్ ను కోసేసిందని పోలీసులకు వివరించారు.
గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.
bihar lockdown : బీహార్లో పెరుగుతున్న కరోనా వినాశనం దృష్ట్యా, మే 15 వరకూ లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెలిపారు.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబ�
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది.
బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన కుటుంబంలోని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పంజాబ్ తీసికెళ్లి పెళ్లి చేసుకున్న యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బీహార్ లోని పాట్నాలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్యకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసి తలను శరీరం నుంచి ...
బీహార్ రాజధాని పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కరోనా కలకలం రేపింది.