Home » BIHAR
Dalit Man Forced To Lick Spit and Drink Urine by Panchayat : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ
చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.
Nalanda crime : అది బీహార్ లోని నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామం. ఆ గ్రామంలో 19 యువతికి పెళ్లి కుదిరింది. కొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఇరు కుటుంబాల ఇళ్లల్లో పెళ్లి సందడిగా �
CID Sub-Inspector Mysterious death in Bihar : పోలీసు శాఖలోని నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జ�
బీహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అరరియా జిల్లాలోని కబియా గ్రామంలో మంగళవారం(మార్చి-30,2021)ఉన్నట్లుండి ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి.
14 year boy, 16 year old girl Marriage : 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మైనర్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం సంచనల తీర్పునిచ్చింది. బీహార్లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పె�
bihar board class 12th answer key 2020 released : విద్యార్ధులు పరీక్షల్లో ఏం రాస్తారు? అదేం పిచ్చి ప్రశ్న? పరీక్షల పేపర్లో వచ్చి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు అని ఎవరైనా సరే ఠక్కుమని చెబుతారు. కానీ బీహార్ లో మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాసిని విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆ�
అసలే వాట్సాప్ కాలం.. వాట్సాప్ డీపీలు, స్టేటస్ లతోనే గడిచిపోతుంది. ఉదయం లేవగానే ముందు డీపీ, స్టేటస్ మార్చందే ఆ రోజు ముందుకు సాగని పరిస్థితి. వాట్సాప్ లో డీపీ చూసి పెళ్లికి ఓకే చెప్పిన వధువు.. పెళ్లిపీటలెక్కే చివరి నిముషంలో వరుడు ముఖం చూసి వద్దంద
బీహార్ లోని జముయి జిల్లాలో దారుణంజరిగింది, భూవివాదాల నేపధ్యంలో 30 ఏళ్ల వితంతువుపై ఆమె బంధువులు,13 ఏళ్ల కుమారుడి ముందు కొట్టి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.