Home » BIHAR
Jharkhand girl getting robbed and thrashed by facebook lover : ఫేస్ బుక్ లో పరిచయం అయిన స్నేహితులు ప్రేమికులుగా మారారు. మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియుడు తన ప్రియురాలిని పెళ్లి చ�
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కఠినమైన కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
Dalit Man Forced To Lick Spit and Drink Urine by Panchayat : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ
చోరీ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ బెంగాల్ వచ్చిన బీహార్ కు చెందిన ఎస్సైని స్ధానికులు రాళ్లతోనూ, కర్రలతోనూ కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది.
Nalanda crime : అది బీహార్ లోని నలంద జిల్లాలోని ద్వారకా బిగాహా గ్రామం. ఆ గ్రామంలో 19 యువతికి పెళ్లి కుదిరింది. కొన్ని రోజుల్లో వివాహం జరగనుంది. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా ఉన్నారు. ఇరు కుటుంబాల ఇళ్లల్లో పెళ్లి సందడిగా �
CID Sub-Inspector Mysterious death in Bihar : పోలీసు శాఖలోని నేర పరిశోధక విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదస్ధితిలో మరణించి ఉండగా పోలీసులు కనుగొన్నారు. మృతుడి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవు. బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైశాలి జ�
బీహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అరరియా జిల్లాలోని కబియా గ్రామంలో మంగళవారం(మార్చి-30,2021)ఉన్నట్లుండి ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి.
14 year boy, 16 year old girl Marriage : 14 ఏళ్ల బాలుడు,16ఏళ్ల బాలిక ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. మైనర్టీ తీరని ఈ పెళ్లిని సాధారణంగా చట్టం అంగీకరించదు. కానీ ఈ మైనర్ల పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం సంచనల తీర్పునిచ్చింది. బీహార్లోని నలంద జిల్లాలో జరిగిన ఈ పె�
bihar board class 12th answer key 2020 released : విద్యార్ధులు పరీక్షల్లో ఏం రాస్తారు? అదేం పిచ్చి ప్రశ్న? పరీక్షల పేపర్లో వచ్చి క్వశ్చన్లకు ఆన్సర్లు రాస్తారు అని ఎవరైనా సరే ఠక్కుమని చెబుతారు. కానీ బీహార్ లో మాత్రం బోర్డ్ ఎగ్జామ్ రాసిని విద్యార్ధులు పరీక్షల్లో కొన్ని ఆ�