Home » Bikaner District
రాజస్థాన్లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్ జిల్లా శ్రీదంగర్గఢ్ సమీపంలోని 11వ నెంబర్ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�