Home » bilateral meet
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్కు ఆతిథ్యం ఇచ్చారు....
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ గురువారం వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. వర్చువల్ ద్వైపాక్షిక సమావేశంలో భారత్-ఆస్ట్రేలియా దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రక్షణ రంగం, మైనింగ్ సహా పలు కీలక రంగ�