-
Home » birds
birds
Small Boy Video Viral : పక్షులకు నీరు అందిస్తూ నెటిజన్ల మనసు దోచుకున్న చిన్నారి
ఎండ వేడిమి ఇంకా తగ్గట్లేదు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఎంత తీవ్రత జనాలు తట్టుకోలేకపోతుంటే జంతువులు, పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. మండే ఎండలో పక్షులకు నీరు పోస్తున్న ఓ చిన్నారి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వాటిపట్ల చిన్�
Real King : పక్షుల్ని కొన్నాడు.. ఆ తరువాత వాటిని ఏం చేశాడంటే?
కారులో ఓ వ్యక్తి వెళ్తున్నాడు. అతనికి ఓ పక్షి వ్యాపారి కనిపించాడు. అతని దగ్గర ఉన్న పక్షులన్నీ కొనేశాడు. ఆ తరువాత ఏం చేశాడు? చదవండి.
Viral Video: పక్షులకు ఆహారం తినిపించిన చిన్నారి.. అబ్బురపరుస్తున్న వీడియో
చిన్నారుల మనసు స్వచ్ఛమైనది. వారు ఏ పని చేసినా ముద్దొస్తారు. పక్షులు, జంతువులు అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వాటిని మనుషులలాగే భావిస్తూ వాటితో ఆడుకుంటారు. వారు చేసే అమాయకపు పనులు చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా, ఓ చిన్నారి పక్షుల నోట్లో ఆహారం పెట్టి
Viral Video: హాయ్ బర్డ్స్ హౌ ఆర్ యూ..సముద్రంపై పక్షుల గుంపుతో దోబూచులాడిన భారీ తిమింగలం..
సముద్రంపై పక్షుల గుంపుతో దోబూచులాడిన భారీ తిమింగలం వీడియో భలే ముచ్చటగా ఉంది..అందుకే వైరల్ అవుతోంది.
Viral Clever Idea : ఈ రైతు.. పక్షుల నుంచి పంటపొలాన్ని తెలివిగా ఎలా కాపాడుకున్నాడో చూడండి!
ఆరైతు ఏంచేశాడంటే ఓ బొమ్మను తయారు చేసి దానికి పై భాగంలో చొక్కా, క్రింది భాగంలో చీర, తలభాగానికి ఓ ముసుగు కప్పి దాని చేతిలో స్పింగ్ లాంటి ఇనుప కమ్మీకి సైకిల్ హ్యాండిల్స్ పట్టుకుని ఉన్నట్లు పొలంలో ఓ ప్రతిమను ఏర్పాటు చేశాడు.
Feeding the seagulls : వ్యక్తికి ఝులక్ ఇచ్చిన పక్షి..తిక్క కుదిరిందంటున్న నెటిజన్లు
ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.
ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఒకేచోట చనిపోయిన కాకులు, గోరింకలు
Bird flu in Prakasam district, birds Dead in one place : ప్రకాశం జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ భయం నెలకొంది. చిన్న గంజాం మండలం పల్లెపాలంలోని సముద్ర తీర ప్రాంతంలో కాకులు, గోరింకలు చనిపోయాయి. ఐదు కాకులు, మూడు గోరువంకలు ఒకేచోట చనిపోయి ఉండడంతో…అవి బర్డ్ ఫ్లూ వల్లే మరణించి ఉంటాయని గ్రా�
బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకుతుందా?
Can bird flu virus be transmitted from birds to humans? : భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బయటపడిన బర్డ్ ఫ్లూ వైరస్ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో కో�
చికెన్, గుడ్డు తినకూడదా, డబ్ల్యూహెచ్ వో ఏం చెబుతోంది ?
Can you eat eggs and chicken now : బర్డ్ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో గుడ్డు, మాంసం తినాలా వద్దా ? అనుకుంటున్నారు జనాలు. వీటిపై ఎన్నో అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వాటి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల ద్వారా మనుషులకూ వైర�
మండుతున్న ఎండలు : మూగజీవాలకు ప్రత్యేక రక్షణ
హైదరాబాద్: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే చాలు మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజలే ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి మూగ జీవాల సం�