Home » biryani
Moroccan Woman Murdered Lover: యూఏఈలో భయానక ఘటన జరిగింది. ఓ మహిళ తన ప్రియుడిని అతి దారుణంగా చంపింది. అంతేకాదు, అతడి శరీర భాగాలతో(అంగం, వృషణాలు) బిర్యానీ వండింది. ఆ బిర్యానీని ఇంటి పక్కన భవన నిర్మాణ పనులు చేస్తున్న కూలీలకు ఆహారంగా పెట్టింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరా�
Space Food: వారాల తరబడి అంతరిక్షంలో గడిపే వ్యోమగాములు ఏం తింటారు.. వాళ్ల ఫుడ్ ఎలా ఉంటుందని ఆలోచించారా.. వాళ్లకు స్పెషల్ ఫుడ్ ఉండాలి. విదేశీ వ్యోమగాములు తీసుకునే ఫుడ్.. ఇండియన్ వ్యోమగాములకు సెట్ అవదు కదా. అందుకే భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకి
Assam : 145 fell ill after having biryani : అస్సాంలో సాక్షాత్తూ సీఎం సమక్షంలోనే బిర్యానీ తిన్న 145మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతతకు గురైనవారిలో సీఎం సర్బానంద సోనోవాల్ కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది…!!. CM సర్బానంద సోనోవాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్ర
Cruise chef sells biryani at roadside stall కరోనా మనుషులనే కాదు వారి జీవనోపాధిని కూడా కాటేసింది. మహమ్మారి దెబ్బకి వేలమంది బతుకులు రోడ్డు పాలయ్యాయి. ఆ బాధితుల్లో ఒకరే అక్షయ్ పార్కర్. మహారాష్ట్రకి చెందిన అక్షయ్ పార్కర్ చేయి తిరిగిన వంటగాడు. కరోనాకి ముందు ఇం�
biryani at Rs 10 on inaugural day : ఏ షాపు ఓపెన్ చేసినా..దానికి ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. రెస్టారెంట్ ల విషయానికి వస్తే..ఫలానా ఫుడ్ తీసుకంటే..ఇంకో రకమైన ఫుడ్ ఫ్రీ, కూల్ డ్రింగ్ ఉచితం అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. ప్రస్తుతం రూట్ �
హైదరాబాద్ నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ కోసం ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. బిర్యానీ తినే విషయంలో అన్నతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన బాలిక ఉరేసుకుని చనిపోయింది. మల్లాపూర్ డివిజన్లోని దుర్గానగర్కు చెంద�
కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అధికారి చేజక్కించుకుంది ఆప్ పార్టీ. మూడోసారి సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే..ఎన్నికల అనంతరం కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. ఆప్ విజయం దాదాపు ఖరారైందన్న విషయం రావడంతోనే..బ�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అడుగుపెట్టారు. శనివారం ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న యోగి ఆదిత్యనాథ్…దేశరాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసన