-
Home » Biswa Bhusan Harichandan
Biswa Bhusan Harichandan
Y.S.Jagan Mohan Reddy : గవర్నర్తో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు.
జనరల్ చెకప్ కోసమే హైదరాబాద్కు గవర్నర్
జనరల్ చెకప్ కోసమే హైదరాబాద్కు గవర్నర్
Biswabhusan Harichandan : ఆంధ్ర గవర్నర్ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి.. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బల్లి దుర్గాప్రసాద్ అనువజ్ఞులైన నాయకులంటూ నివాళులు అర్పించారు. ఏపీ అభివృద్�
ఏపీ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? అప్పటి సీఎం MGR రాజధాని ప్రణాళిక ఇదేనా?
రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు స