Home » Biswa Bhushan Harichandan
ఇప్పటివరకు ఏపీ గవర్నర్గా కొనసాగిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్�
ఏపీ లో3 రాజధానులు అంశం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. రాజధాని అమరావతి గ్రామాల్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత 9 రోజులుగా రైతులు నిరసనప్రదర్శనలునిర్వహిస్తూనే ఉన్నారు. రాజధాని రైతులు గురువారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను గురువారం
నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�
విజయనగరం జిల్లా సాలూరులో గరవ్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ గిరిజన గ్రామానికి వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వానికి సూచిస్తాననీ గవర్నర్ తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కరించాలని తగిన చర్యలు తీ�