Home » Bjp And NCP
''శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత శివసేన-ఎన్సీపీ కల�
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని, వారు ప్రజల మధ్యకి వె
స్పీకర్ పదవికి ఆదివారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అదే రోజు సమావేశంలో స్పీకర్ను ఎన్నుకుని, తదుపరి రోజు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ, శివసేన మిత్రత్వాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.
నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ తాము పలు ప్రతిపాదనలతో ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వెళ్ళామని అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టతరమని గ్రహించి తాము ఈ విషయాన్ని ఉద్ధవ్కు చెప్పామని వివరించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (శివసేన తిరుగుబాటు నేత) ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం జరుగుతుందని వివరించారు.
'శివుడి 12వ అవతారమే హనుమంతుడు.. హనుమాన్ చాలీసాను నిషేధించిన శివసేనను శివుడు కూడా కాపాడలేడు. హరహర మహాదేవ.. జై హింద్, జై మహారాష్ట్ర' అని కంగనా రనౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న రాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్ర
మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్చలు జరిపిందని ప్రచారం జరుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమా�
మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీ�
ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నారని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే చెప్పారు.