Home » BJP Eetela Rajendar News
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల తర్వాత తిరిగి నేడు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ బిల్లును తెలంగాణ సర్
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్లో ఇవాళ ఆయన ఐలమ్మ విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులు అర్పించి, అనంతరం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అంటే అవినీతికి మారుప
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసోం ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ఇటువంటి చర్యలు సరికాదని అన్నారు. గవర్నర్ తమిళిసైని కేసీఆర్ రెండేళ్ళుగా అవమానిస్తున్�
గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానన్న తన మాటకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలన
హక్కు పత్రాలు ఇస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో, అసెంబ్లీలో కూడా చెప్పారని ఈటల గుర్తు చేశారు. పోరాటం చేస్తున్న వారిని కర్కశంగా అరెస్టు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ధరలు పెంచే వాళ్లు కావాలా...పేదలకు మేలు చేసే పార్టీ కావాలా ఆలోచించాలని ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని తెలిపారు.