Home » BJP govt
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు సోనియాగాంధీ.పార్లమెంట్ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించారు.
ఓకే రోజు 78 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ..బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మండిపడ్డారు.
సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.
మెడికల్ కాలేజీలకు అనుమతులు విషయంలో బీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిందని బీజేపీ చెబుతుంటే కాదు మేమే ఏర్పాటు చేసుకున్నాం దానికి మీ గొప్పలు ఏంటని బీఆర్ఎస్ అంటోంది.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.
కర్ణాటక కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో వెనుకబడిన తరగతుల్లో కొత్తగా రూపొందించిన 2సీ, 2డీ కేటగిరీల కింద వొక్కలిగల కోటా 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ-లింగాయత్ల కోటా 5శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. అయితే ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈ�
ఈడీ కేసులకు భయపడేది లేదు
దేశమంతటా హిందీ మీడియం అమల్లోకి వస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితేంటి? మన విద్యార్థులకు అర్థం కాని లాంగ్వేజ్ను.. బలవంతంగా రుద్దితే ఎలా? వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ పేరుతో బలవంతంగా హిందీ భాషను రుద్దడం ఎంత వరకు కరెక్ట్? తమిళనాడు సీఎం స్టాలిన�
స్థానికేతరులకు జమ్మూ కాశ్మీర్లో ఓటు హక్కు..రూల్స్ మార్చిన కేంద్రం