-
Home » BJP-Janasena
BJP-Janasena
Pawan kalyan: పార్టీ పెడతానని నేను అనుకోలేదు: జనసేన అధినేత పవన్ కల్యాణ్
పార్టీ పెడతానని తాను అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాబోయే తరాల్లో బాధ్యతలు గుర్తు చేసేందుకు, మేలుకొలిపేందుకే పార్టీ పెట్టానని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ విభాగం రాష్ట�
Pawan Kalyan: బీజేపీకి పవన్ కళ్యాణ్ షాక్
Pawan Kalyan shock to BJP
పవర్ స్టారూ… ఎక్కడున్నారు?
పవర్ స్టారూ... ఎక్కడున్నారు?
BJP Core Committee : టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదు : బీజేపీ నేత మాధవ్
భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు.
Tirupati by-poll : తిరుపతిలో 4 లక్షలు మెజార్టీ ఖాయం.. వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నాలుగు లక్షల పైగా మెజార్టీతో గెలుస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు
BJP, Janasena alliance in AP panchayat elections : ఏపీ పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు బీజేపీ, జనసేన పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇవాళ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు.
బీజేపీ-జనసేన పొత్తు ఓటర్లను ఆకర్షిస్తుందా… నేడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
గుంటూరులో ట్రైయాంగిల్ ఫైట్ : మేయర్ పీఠంపై కన్నేసిన మూడు పార్టీలు
రాజధాని మార్పు నిర్ణయం తర్వాత అమరావతిలో ఎవరిది పైచేయి. వైసీపీకి జనం జై కొడతారా.. టీడీపీ సత్తా చాటుతుందా. లేక జనసేన-బీజేపీల కూటమి బలపడుతుందా. గుంటూరు కార్పొరేషన్లో ఎవరు పై చేయి సాధించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మా�
బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వాయిదా
బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించా�
బీజేపీ-జనసేన పొత్తు శుభసూచికం: పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నా
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం చాలా మంచిదని..ఇది శుభసూచికం అని సీబీఐ మాజీ జేడీ..జనసేన నేత లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీతో కలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం మంచిదని..పవన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని తెలిపారు. రాజధాన�