Home » BJP Leader Kishan Reddy
బీజేపీ తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు.
ఆధారాలతో సహా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే సీబీఐ అరెస్ట్ చేసింది, కవిత పెద్ద విషయం కాదు అని కిషన్ రెడ్డి అన్నారు.
ప్రతి బస్తా మీద అసలు ధర 3561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు ఇచ్చేది 1300 మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.
ఇక నుంచి తెలంగాణ సర్కారుకి వ్యతిరేకంగా, కసిగా పనిచేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైందని చెప్పారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో నైతిక విజయం తమదేనని అన్నారు. ము
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. వెల్డన్ కిషనన్నా అంటూనే.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ను తీసుకురావడం చాలా బాగుందన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అంటున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి ఆజ్యం పోసేలా పాకిస్తాన్ ప్రధాని సహా, మంత్రులు, అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప�