Home » BJP leaders
తనపై వచ్చిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితి బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేశారు. 33 కోర్టుల్లో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు.
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే బీజేపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీలో చేరితే కేసులు కొట్టివేస్తున్నారని పేర్కొన్నారు
మునుగోడు బీజేపీ ఇన్ఛార్జ్ పదవి కోసం నేతల తహ తహలాడుతున్నారు. మరి ఆ పదవి ఎవరిని వరించనుందో..
బీజేపీలో చేరుతున్న నేతలపై మహేష్ హాట్ కామెంట్స్
రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై బీజేపీ నేతల మంతనాలు
టార్గెట్ టీఆర్ఎస్ ..టీఆర్ఎస్ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇక నుంచి నిత్యం ప్రజల్లో ఉండా
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్సైట్లు, పోర్టల్స్ను హ్యాక్కు గురయ్యాయి. డ్రాగన్ఫోర్స్, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్ కోరడర్స్ పేరుతో హ్యా్క్ అయ్యా
మహమ్మద్ ప్రవక్త, ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లకు సస్పెండ్ అయిన నుపుర్ శర్మకు సపోర్టింగ్ గా నిలిచారు గౌతం గంభీర్. ఇప్పటికే సపోర్టింగ్గా నిలిచిన చాలా మందితో పాటు గంభీర్ కూడా భాగమయ్యారు.